గుంటూరుపల్లీ పాఠశాలలో నోట్ బుక్స్, స్టేషనరీ, పంపిణీ
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
మండలంలోని గుంటూరు పల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నోట్ బుక్స్, పెన్నులు , పెన్సిల్లు,కంపాక్స్ బాక్సు లను పంపిణీ చేసిన ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ శ్రీ కె సాంబయ్య . అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుప్పట్లు, అంగన్వాడీ విద్యార్థులకు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీ ఏర్పుల శ్రీనివాస్ , మరియు మండల పరిషత్ విద్యాశాఖ అధికారి అల్లం దాస్ బిక్షపతి , ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీమతి పి సరళ , పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఇఓ బిక్షపతి మాట్లాడుతూ, సాంబయ్య దాతృత్వం ను అభినందిస్తూ, విద్యార్థులు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ, ఉన్నతమైన చదువులు చదివి అభివృద్ది చెందాలని చెప్పారు.
మండలంలోని గుంటూరు పల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నోట్ బుక్స్, పెన్నులు , పెన్సిల్లు,కంపాక్స్ బాక్సు లను పంపిణీ చేసిన ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ శ్రీ కె సాంబయ్య . అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందికి దుప్పట్లు, అంగన్వాడీ విద్యార్థులకు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీ ఏర్పుల శ్రీనివాస్ , మరియు మండల పరిషత్ విద్యాశాఖ అధికారి అల్లం దాస్ బిక్షపతి , ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీమతి పి సరళ , పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఇఓ బిక్షపతి మాట్లాడుతూ, సాంబయ్య దాతృత్వం ను అభినందిస్తూ, విద్యార్థులు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటూ, ఉన్నతమైన చదువులు చదివి అభివృద్ది చెందాలని చెప్పారు.