ఒక మైనర్ బాలుడిని రక్షించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది
*ఒక మైనర్ బాలుడిని రక్షించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది*
వరంగల్ రైల్వే స్టేషన్లో రైల్వే CTI నుండి అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం, లాతూర్ జిల్లా, మరాఠ్వాడా డివిజన్, ఉద్గిర్ (గ్రామం)కు చెందిన 14 ఏళ్ల అనిల్ కుమారుడు కార్తీక్ సూర్యవంశీ (వయస్సు: 9వ తరగతి విద్యార్థి) టిక్కెట్టు లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. బాలుడి గురించి సమాచారం సేకరించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది.
వరంగల్ రైల్వే స్టేషన్లో రైల్వే CTI నుండి అందిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం, లాతూర్ జిల్లా, మరాఠ్వాడా డివిజన్, ఉద్గిర్ (గ్రామం)కు చెందిన 14 ఏళ్ల అనిల్ కుమారుడు కార్తీక్ సూర్యవంశీ (వయస్సు: 9వ తరగతి విద్యార్థి) టిక్కెట్టు లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. బాలుడి గురించి సమాచారం సేకరించి, సురక్షిత సంరక్షణ కోసం వరంగల్ బాలల సహాయ కేంద్రానికి అప్పగించడం జరిగింది.