విబ్ జి రామ్ జి పథకం కింద ఎకో పాండ్ మరియు వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను వేసిన రైతులు రిజిస్ట్రి చేసుకునేలా రైతు వేదికల ద్వారా తెలియజేయాలి - పంటల ప్రస్తుత స్థితిగతులతో మంత్రి ఆరా - డిపార్ట్ మెంట్ల వారిగా ఆస్థులు మరియు భూముల వివరాలు ప్రభుత్వానికి అందించాలి - నకిలీ డిఏపి తయారుచేసిన వారిపై కఠిన చర్యలు.. 8 మందిపై కేసులు, 6 గురు అరెస్ట్ - మార్కెట్లలో ఆర్ డి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి – మార్కెటింగ్ డైరెక్టర్ కు ఆదేశం సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష...