*నల్లబెల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లి. అధ్యక్షుడిగా కొండ బిక్షపతి
*నల్లబెల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం లి. అధ్యక్షుడిగా కొండ బిక్షపతి* వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా కొండ బిక్షపతి గెలుపొందారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా శ్యాంసుందర్- ప్రధాన కార్యదర్శిగా చింతకాయల భద్రయ్య- పాలకవర్గ సభ్యులుగా ఎలబోయిన చంద్రకళ-పొన్నం లింగమ్మ- వాకిటి సతీష్-ఎలబోయిన సుధాకర్-పులుగుజ్జ వంశీ-తోట రాజేందర్- గెలుపొందారు.ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కొండ బిక్షపతి మాట్లాడుతూ.. నల్లబెల్లి మత్స్య పారిశ్రామిక కార్మికుల అభివృద్ధికి పాటుపడతానని ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించుటకు కృషి చేస్తానని జిల్లా ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని...