భూ సర్వే వేగవంతం చేయాలని ప్రజావాణిలో వినతిపత్రం-సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష

టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీభవన్లో భూ సర్వే వేగవంతం చేయాలని ఎంపీడీవో వసంత రామ్ ఎమ్మార్వో స్వరూప రాణి గారికి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో రీ భూముల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినది కానీ ఇప్పటివరకు సాదా బై నామాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు ఒక్కరికి కూడా పట్టవచ్చునా దాకాలు కానరావడం లేదు దళితులు గత 50 సంవత్సరాలుగా సాగులో ఉన్న ఇప్పటివరకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైనది చేతల్లో విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం మండలానికి సర్వే చేసేఅధికారులను కేటాయించినప్పటికీ ఇప్పటివరకు అధికారులు...