మట్టి వినాయకుల తయారీ వర్క్ షాప్
చిన్నారులలోని చిత్ర కళా నైపుణ్యాలను వెలికి తీసే దిశగా నాలుగు సంవత్సరాలుగా కళకు అంకితం అయి, చిత్ర కళకు సేవ చేస్తూ, ఎందరో చిన్నారులకు మెళకువలు నేర్పిస్తూ, శిక్షణ అందిస్తున్న సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ హనుమకొండ ఈ సారి పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయకుల తయారీలో వర్క్ షాప్ నిర్వహించబోతుందని ... 5 సంవత్సరాలు పైబడిన వారు పాల్గొనవచ్చని.. వినాయకుని తయారీకి మట్టి సమకురుస్తామని ... పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామని అకాడమీ డైరెక్టర్ డా. మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు... మట్టి విగ్రహాల తయారీ వల్ల ప్రకృతికి హాని లేకుండా భవిషత్తులో కొంతలో...