EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 06:38 PM | TELANGANA, వరంగల్
    కీ. శే.సంపెల్లి విమలమ్మ  పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

    కీ. శే.సంపెల్లి విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

    *పాడెను మోసి చివరి వీడ్కోలు పలికిన*

    * కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి ,
    * జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు

    ఇవి కూడా చదవండి

    *జన చరిత్ర న్యూస్,పర్వతగిరి, ఆగష్టు 30 :*

    పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామానికి చెందిన సంపెల్లి విమలమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమారస్వామి , జర్నలిస్ట్ టీ డబ్ల్యూ జే ఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ళ దుర్గారావు ఆమె నివాసానికి చేరుకుని విమలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
    అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా ఆమె పాడెను మోసి చివరి వీడ్కోలు పలికారు. విమలమ్మ మృతి పట్ల వారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.